భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఇటీవల వరుస రికార్డులతో మోతెక్కిస్తోంది. వన్డేల్లో 7 వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన మిథాలీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. లక్నోలో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ ద్వారా ఈ రికార్డును మిథాలీ […]
మిథాలి రాజ్ అరుదైన రికార్డు..!
మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ కు అరుదైన రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఖాతాలో మరో క్రెడిట్ చేరింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా ఆమె కీర్తి పొందారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఆమె 35 పరుగులు చేయడంతో ఈ రికార్డు మిథాలి రాజ్ సొంతమైంది. […]
మోదీ క్రికెట్ స్టేడియంలో ఆంగ్లేయులపై ఇండియా విక్టరీ
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో భారత్ అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది. మొతేరాను టీమిండియా మోతెక్కించింది.160 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 135 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో టెస్టును రెండు రోజుల్లో ముగియగా.. నాలుగోటెస్టు మూడు రోజుల్లో ముగిసింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ ను కట్టడి […]
ఐపీఎల్ 14వ సీజన్ కు స్టేడియాల సమస్య
క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 14వ సీజన్ కు ఎన్ని స్టేడియాలనే దానిపై ఐపీఎల్ పాలకమండలికి క్లారిటీ రాలేదు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే వేదికలను ఎంపిక చేయాలని పాలకమండలి భావిస్తున్నది. పలు నగరాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశంలో వేదికలపై పూర్తిస్థాయిలో సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్-2021 పోటీలు ఏప్రిల్ 9న ప్రారంభం అవుతున్నాయని ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి […]
ప్రపంచంలోనే అతిపెద్దదిగా ‘‘నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం’’
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్లోని అహ్మదాబాదు శివారు మొతేరాలో ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైంది. రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. ప్లడ్ లైట్లకు బదులుగా ఎల్ఈడీ లైట్లను వినియోగించారు.స్టేడియం పునర్నిర్మాణానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోదీ స్టేడియంగా పేరుగా మార్చారు. […]
క్రిస్ మోరీస్ పై కోట్ల వర్షం…ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు వేలం
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ సౌతాఫ్రికా ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ మోరీస్ ను అత్యధికంగా 16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్లో బ్యాటింగ్ లో విఫలమైన క్రిస్మోరీస్.. బౌలింగ్ ద్వారా వికెట్లు పడగొట్టడంలో విజృంభించాడు. అదే నేడు అతగాడిపై కోట్ల వర్షం కురిపించేలా చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో మోరీస్ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నాడు. చెన్నైలో గురువారం జరిగిన వేలానికి రూ.75 లక్షల కనీస […]
ధోనీ రికార్డుకు చేరుకున్న విరాట్.. అధిగమించడమే తరువాయి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో భారత్ క్రికెట్ టీమ్ విజయపథంలో దూసుకుపోతుంది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టెస్టుల్లో టీమిండియా 300 పైగా రన్న్ తేడాతో విజయం సాధించడం చరిత్రలో ఇది ఆరోసారి. ఇంగ్లండ్ పై భారత్ కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 1986లో లీడ్స్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 279 […]
టాప్ ఆర్డన్ తడబడినా.. చెలరేగిన అశ్విన్
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. అద్భుతమైన సెంచరీతో అశ్విన్ మెరిశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమైనప్పటికీ అశ్విన్ మాత్రం తగ్గలేదు. మెరుపు షాట్స్ తో రన్ రేట్ ను పరుగులు పెట్టించాడు. చెన్నైలో జరుగుతున్న రెండో ఇన్సింగ్స్ లో భారత బ్యాట్ మెన్ తడబడినప్పటికీ అశ్విన్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కష్టంగా మారుతున్న పిచ్ పై గొప్ప ప్రదర్శన చేశాడు రవిచంద్రన్ అశ్విన్. […]
గబ్బా.. అదిరిందిరా దెబ్బ..! ఆసిస్పై భారత్ మెమొరబుల్ విక్టరీ
దాదాపు 32 సంవత్సరాల ఆసిస్ ఆధిపత్యానికి దెబ్బ పడింది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించడంలో యువ క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. గబ్బాలో 1988లో వెస్టిండీస్ జట్టు తర్వాత కంగారూలపై గెలుపొందిన జట్టుగా భారత్ […]